లోకేష్ నువ్వో పెద్ద ఎర్రి పుష్పం,పులికేశికి తెలుగు మాట్లాడడం ? అనిల్ కుమార్
నెల్లూరు: లోకేష్ పాదయాత్ర ఒక ప్రహసంగా మారిందని, గ్రామ సింహం తోక పట్టుకుని గొదావరి ఈదినట్టు కేంద్ర మంత్రులుగా పనిచేసిన వారు సైతం తల వంచుకుని తెలుగు మాట్లాడడం రాని లోకేష్ స్పీచ్ లు వింటున్నరంటూ నెల్లూరు నగర ఎమ్మేల్యే అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు.శుక్రవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మేల్యే టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి లోకేషై సెటైర్లు వేశారు.