AMARAVATHIPOLITICS

నెల్లూరును నందనవనంలా,స్మార్ట్ సీటిగా మార్చడమే నా లక్ష్యం- విజయసాయిరెడ్డి

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికలయ్యాక నెల్లూరును నందనవనంలా, స్మార్ట్‌ సిటీగా మార్చడమే నా ఏకైక ధ్యేయంగా పని చేస్తానని పార్టీ నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు..నెల్లూరు సిటి నియోజకవర్గంలోని 50వ డివిజన్‌ లో ఎంపి అభ్యర్థి విజయసాయిరెడ్డి, సిటి అభ్యర్థి ఖలీల్ అహ్మద్ లు సంతపేట మార్కెట్ సెంటర్ లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *