Month: August 2022

CRIMENATIONAL

రూ.500 కోట్లు వసూలు చేసిన లోన్ యాప్స్ ముఠా అరెస్టు

అమరావతి: ఢిల్లీ పోలీసు విభాగంకు చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ & స్ట్రాటజిక్ ఆపరేషన్ (IFSO) దేశవ్యాప్తంగా లోన్ యాప్స్ ద్వారా రూ.500 కోట్లు వసూలు చేసిన ముఠాను

Read More
AGRICULTUREHYDERABAD

ఆర్గానిక్ ఉత్పత్తుల మార్కెటింగ్ కు ప్రత్యేక చర్యలు-అమిత్ షా

సేంద్రీయ వ్యవసాయంపై.. హైదరాబాద్: రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకం అమలు కాకపోవడంవల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలువురు ఆదర్శ రైతులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Read More
AGRICULTUREDISTRICTS

ఇ క్రాప్ ప్రక్రియ సెప్టెంబర్ 5వ తేదీ నాటికి జిల్లాలో పూర్తి చేయాలి-కలెక్టర్

నెల్లూరు: ఇ-క్రాప్ పై రైతులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించి, పంట సీజన్ మొదలైన వెంటనే ప్రతి రైతు ఇ-క్రాప్  చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ

Read More
DISTRICTS

నెలకు రూ.55 నుంచి 200 వరకు చెల్లిస్తే,రూ.3 వేలు ఫించను వస్తుంది-జడ్పీ సిఈఓ వాణి

నెల్లూరు: అసంఘటిత రంగ కార్మికులు, చిరు వ్యాపారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ పింఛన్ పథకంపై జిల్లాలో విస్తృతంగా ప్రచారం

Read More
NATIONAL

వరద ఉదృతిని తట్టుకోలేక కూలిపోయిన కంగ్రా బ్రిడ్జి

అమరావతి: ప్రకృతి ప్రకోపంతో కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌,,హిమాచల్‌ ప్రదేశ్‌ లు చిగురటాకుల వణికిపోతున్నాయి..ఆకస్మిక వరదలతో రెండు రాష్ట్రాల్లోనూ భారీగా ఆస్తి,,ప్రాణ నష్టం సంభవించిన్నట్లు సమాచారం..రాబోయే 5

Read More
MOVIE

‘బాయ్ కాట్ లైగర్ మూవీ’-ఎవరు చూడాలనుకుంటున్నారో వాళ్ళే చూస్తారు-విజయ్

హైదరాబాద్: బాలీవుడ్ సిని పరిశ్రమను తల్లక్రిందులు చేస్తున్న బాయ్ కాట్ ట్రెండ్,,ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాను తాకింది..ఇటీవల లాల్ సింగ్ చద్దా, రక్షాబంధన్ సినిమాలు బాయ్

Read More
DEVOTIONALDISTRICTS

సప్తవర్ణశోభితం శ్రీవారి పుష్పయాగం వైభవం

నెల్లూరు: నగరంలోని ఎ.సి సుబ్బారెడ్డి స్టేడియంలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో భాగంగా ఐద‌వ రోజైన‌ శ‌నివారం ఉదయం నిర్వహించిన పుష్పయాగానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు..సుగంధాల్ని వెదజల్లే

Read More
AMARAVATHI

న్యాయవ్యవస్థలో పెండింగ్ కేసులు ప్రధాన సమస్యగా ఉన్నాయి-సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

అమరావతి: న్యాయవ్యవస్థలో పెండింగ్ కేసులు ప్రధాన సమస్యగా ఉన్నాయని,,పెండింగ్ లో ఉన్న కేసులను త్వరిగతగతిన పూర్తి చేయకపోతే,,న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని,,ఈలాంటి పరిస్థితి ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం

Read More
CRIMENATIONAL

మద్యం స్వామ్ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రిపై FIR నమోదు చేసిన సిబీఐ

అమరావతి: మద్యం స్వామ్ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి,,ఆమ్ ఆద్మీ పార్టీ (ఆర్దిక) కీలక నేత మనీశ్ సిసోడియాపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో A1గా,,120-B, 477-A సెక్షన్ల ప్రకారం ఆయన

Read More
CRIMENATIONAL

నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడేకు బెదిరింపు పోస్టు

హైదరాబాద్: నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడేకు ఆగష్టు 14వ తేదీన అమన్ పేరిట ఉన్న ట్విట్టర్ ఖాతా నుంచి బెదిరింపు వచ్చింది..నీవు ఏం

Read More