నెల్లూరు: మాండుస్ తుఫాను అనంతరం వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో గురువారం వేకువజాము నుంచి నెల్లూరునగరంతో పాటు రూరల్ ప్రాంతాలపై దట్టమైన పొగమంచు అవరించింది.ఉదయం దాదాపు 8 గంటల వరకు రోడ్డుపై ఎదురుగా 3 అడుగుల దూరంలో వచ్చే వాహనలు సైతం కన్పించని పరిస్థితి నెలకొంది.