AMARAVATHIPOLITICS

రాష్ట్రంలో 10 అసెంబ్లీ స్థానలకు అభ్యర్దులను ప్రకటించిన బీజెపీ

అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీలో 10 మంది అభ్యర్థులతో బీజెపీ బుధవారం జాబితా విడుదల చేసింది..సామాజిక సమీకరణాలు,, అభ్యర్థుల విజయ అవకాశాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు..1..ఎచ్చర్ల -ఈశ్వరరావు, 2.విశాఖపట్నం వెస్ట్- విష్ణు కుమార్ రాజు,,3. అరకు వ్యాలీ-రాజారావు,,4. ధర్మవరం-సత్యకుమార్,,5. అనపర్తి- శివకృష్ణ రాజు,,6. కైకలూరు-కామినేని శ్రీనివాసరావు,,7. విజయవాడ వెస్ట్-సుజనా చౌదరి,,8. బద్వేలు-బొజ్జ రోషన్,,9. జమ్మలమడుగు-ఆదినారాయణ రెడ్డి,,10. ఆదోని-పార్థసారథిలు పోటీ చేయనున్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *