ఆకస్మికంగా ఉక్రెయిన్ లో పర్యాటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
అమరావతి: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్లో అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. రష్యా, ఉక్రేయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల స్మారకం చిహ్నం వద్ద నివాళులర్పించారు.
Read More