INTERNATIONAL

INTERNATIONAL

దిశను మార్చుకున్న మోచా తుపాన్

అమరావతి: మోచా తుపాన్ భారత్ వైపు నుంచి దిశను మార్చుకున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.. మయన్మార్, బంగ్లాదేశ్ వైపు మోచా తుపాను కదులుతున్నట్లు ఐఎండీ ప్రకటించింది..గంటకు

Read More
AMARAVATHIINTERNATIONAL

పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్ట్

అమరావతి: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ను అవినీతి ఆరోపణలపై పాక్ రేంజర్లు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు..ఇస్లామాబాద్‌ హైకోర్టులో హాజరుపర్చిన తరువాత ఇమ్రాన్‌ను అరెస్ట్ చేశారు..ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్ట్‌

Read More
INTERNATIONALOTEHRS

కరోనా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ శకం ముగిసింది-టెడ్రోస్

అమరావతి: కరోనా వైరస్ కారణంగా గడచిన మూడు సంవత్సరాలుగా విధించిన గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని తొలిగించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయం ప్రకటన చేసింది..ప్రపంచ ఆరోగ్య

Read More
AMARAVATHIINTERNATIONAL

రష్యా అధ్యక్షడు పుతిన్ హాత్యకు ఉక్రెయిన్ డ్రోన్ తో దాడి

అమరావతి: తమ అధ్యక్షడు పుతిన్ కార్యాలయంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడిందని రష్యా ఆరోపించింది..సరైన సమయంలో స్పందించి రెండు డ్రోన్లను కూల్చేశామని రష్యా ప్రకటించింది..ఈ ఘటనను తాము తీవ్రంగా

Read More
AMARAVATHIINTERNATIONAL

థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్ అడుతున్న 80 మంది భారతీయులు అరెస్ట్

అమరావతి: థాయ్‌లాండ్‌లోని పటాయంలో 93 మంది ఉన్న ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠాను థాయిలాండ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకోగా ఇందులో క్యాసినో కింగ్ చీకోటి

Read More
AMARAVATHIINTERNATIONAL

అమెరికాలో మరోసారి కాల్పులు- ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకుడు మృతి

అమరావతి: అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు మరణించాడు..ఏలూరు అశోక్ నగర్ కు చెందిన వీరా సాయేశ్ (24) అమెరికాకు 2021

Read More
AMARAVATHIINTERNATIONALTECHNOLOGY

చాట్‌బాట్ జీపీటీని నిషేధించిన ఇటలీ

అమరావతి: మైక్రోసాఫ్ట్ వినియోగంలోకి తీసుకుని వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెల్ జెన్సీ Chat GPTని బ్యాన్ చేస్తున్నట్టు ఇటాలియన్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ పేర్కొంది..ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి

Read More
AMARAVATHIINTERNATIONAL

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్?

అమరావతి: పాకిస్తాన్ ఆర్మీ డైరెక్షన్స్ మేరకు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు సిద్దమైయ్యారు..ఆయనపై దేశవ్యాప్తంగా

Read More
AMARAVATHIINTERNATIONAL

గ్రీస్ లో ఘోర రైలు ప్రమాదం, 29మంది మృతి,85 మందికి తీవ్ర గాయాలు

అమరావతి: గ్రీస్ లో గూడ్స్ రైలును ఓ ప్యాసింజర్ రైలు ఢీకొన్న దుర్ఘటనలో దాదాపు 29మంది ప్రాణాలు కోల్పోగా,, మరో 85 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు..బుధవారం

Read More
AMARAVATHIINTERNATIONAL

మెట్లపై కాలు జారడంతో తమాయించుకుని జో బైడెన్

అమరావతి: ఉక్రెయిన్, పోలాండ్ పర్యటన ముగించుకుని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్ (విమానం) ఎక్కే సమయంలో మెట్లపై కాలు జారడంతో తమాయించుకుని లోపలికి

Read More