AMARAVATHIDEVOTIONAL

తొలి రోజు బాలరాముడిని దర్శించుకున్న 3 లక్షల మంది భక్తులు

అమరావతి: రామమందిర తీర్ధ ట్రస్ట్ ఆంచనాల ప్రకారం సుమారు 3 లక్షల మంది భక్తులు మంగళవారం బాలరాముడిని దర్శనం చేసుకున్నారు..భక్తులు రద్దీ అనూహ్యంగా పెరిగిపోవడంతో,,అధికారులు వారిని నియంత్రించేందుకు ఏకంగా 8 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు..మంగళవారం దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని కూడా అధికారులు ఓ దశలో విజ్ఞప్తి చేసినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి..మరో 3 లక్షల మంది దర్శనం కోసం వేచిఉన్నట్లు అధికారులు తెలిపారు..భక్తులకు నిరంతరం రాములోరి దర్శన భాగ్యం కల్పించేందుకు స్థానిక యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోందని పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *