NATIONAL

ధిల్లీ ఎయిర్ పోర్టును ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి సింధియా

అమరావతి: పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిథ్య సింధియా సోమవారం ఉదయం ధిల్లీ ఎయిర్ పోర్టులోని టెర్మినల్-3 ని ఆకస్మికంగా సందర్శించారు.ధిల్లీ విమానాశ్రయంలో వీపరితమైన ఆలస్యం జరుగుతున్న నేపద్యంలో…

1 year ago

గుజరాత్ 18వ సీ.ఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భూపేంద్ర పటేల్

అమరావతి: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ సోమవారం వరుసగా రెండవ సారి ప్రమాణ స్వీకారం చేశారు.హెలీప్యాడ్ గ్రౌండ్స్ లో గుజరాత్ 18వ సీ.ఎంగా భూపేంద్ర పటేల్ తో…

1 year ago

6వ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం మహారాష్ట్ర, నాగ్‌పూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకు స్థాపనలు,ప్రారంభోత్సవాలు చేశారు. నాగ్‌పూర్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్ పూర్ మధ్య…

1 year ago

గుజరాత్‌ ఎన్నికల్లో చరిత్ర లిఖించిన బీజెపీ

అమరావతి: గుజరాత్‌ ఎన్నికల్లో చరిత్ర లిఖిస్తు బీజేపీ 7వ సారి అధికారాన్ని కైవసం చేసుకుంది.హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రజలు తమ సంప్రదాయాన్ని కొనసాగించారు. గత ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన…

1 year ago

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆప్‌ విజయం

అమరావతి: ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ విజయం సాధించింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఢిల్లీలోని 250 వార్డుల్లో 134 స్థానాల్లో ఆప్‌ అభ్యర్ధులు…

1 year ago

పిల్లల ఆధార్‌ అప్ డేట్ సేవాలు పూర్తిగా ఉచితం-యుఐడీఏఐ

అమరావతి: పిల్లల ఆధార్‌ అప్ డేట్ చేసేందుకు ఇప్పటి వరకు మీ సేవ కేంద్రాలు,యుఐడీఏఐ సూచించిన ఛార్జీలు కాకుండా, ప్రజల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు…

1 year ago

ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు-ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని మోదీ

అమరావతి: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొంత సేపటి క్రిందట ముగిసింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ పోలింగ్ లో బాగంగా  సోమవారం…

1 year ago

G-20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం బాధ్యతగా భావిస్తున్నాం-జైశంకర్

అమరావతి: ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరుపొందిన  G-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టింది.ఇటీవల ఇండోనేషియాలో జరిగిన G-20 సమావేశాల్లో ఈ బాధ్యతలను భారత్ కు బదిలీ చేశారు.…

1 year ago

గుజరాత్ తొలి విడత ఎన్నికల్లో 65 శాతం పోలింగ్

అమరావతి: గుజరాత్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల్లో 65 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ విడతలో దక్షిణ గుజరాత్, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల్లో 19…

1 year ago

పాక్ ఆక్రమిత కశ్మీర్ ను సమయం వచ్చినప్పుడు వెనక్కు-రాజ్‌నాథ్ సింగ్

అమరావతి: పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ కు చెందినదని, సమయం వచ్చినప్పుడు తిరిగి తెచ్చుకుంటామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. బుధవారం ఓ…

1 year ago

This website uses cookies.