గోవులు ఆకలితో ఆలమటిస్తున్నాయి,వాటికి గ్రాసం అందించండి-రమేష్
నెల్లూరు: నోరు లేని మూగజీవులు ఆకలితో ఆలమటిస్తున్నాయని,,వాటికి గ్రాసం అందించి ప్రాణాలు కాపాడాలని బీజెపీ నేత మిడతల.రమేష్ అధికారులను కోరారు.సోమవారం స్పందన కార్యక్రమంకు వచ్చిన అయన మీడియాతో మాట్లాడుతూ ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు.తక్షణమే అధికారులు స్పందించాలని కోరారు.