అవినాష్ రెడ్డిని మే 31వ అరెస్ట్ చేయవద్దు-హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట లభించింది..బెయిల్ పిటిషన్పై సిబిఐ,,సునీతల వాదనలు ముగిశాయి..తీర్పును మే 31వ తేదికి వాయిదా వేసిన హైకోర్టు,,అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐకు ఆదేశాలు జారీ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది..అవినాశ్ రెడ్డి తల్లి అనారోగ్యం కారణంగా అరెస్ట్ చేయవద్దని హైకోర్టు తెలిపింది.