HYDERABAD

అవినాష్​ రెడ్డిని మే 31వ అరెస్ట్ చేయవద్దు-హైకోర్టు

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్​ రెడ్డికి ఊరట లభించింది..బెయిల్​ పిటిషన్​పై సిబిఐ,,సునీతల  వాదనలు ముగిశాయి..తీర్పును మే 31వ తేదికి వాయిదా వేసిన హైకోర్టు,,అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐకు ఆదేశాలు జారీ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది..అవినాశ్​ రెడ్డి తల్లి అనారోగ్యం కారణంగా అరెస్ట్​ చేయవద్దని హైకోర్టు తెలిపింది. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *