AMARAVATHI

రాష్ట్రం సార్వత్రిక ఎన్నికలకు తొలి అడుగు

అమరావతి: రాష్ట్రం సార్వత్రిక ఎన్నికలకు తొలి అడుగు పడింది..ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా బుధవారం గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు..సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాలకు ROల నియామకం చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *