దేశంలోని 20 విశ్వవిద్యాలయాలను నకిలీవిగా ప్రకటించిన యు.జీ.సి
అమరావతి: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) దేశంలోని 20 విశ్వవిద్యాలయాలను నకిలీవిగా ప్రకటిస్తూ,,ఈ విశ్వవిద్యాలయాలకు డిగ్రీని ఇవ్వడానికైనా ఎటువంటి అధికారమూ లేదని స్పష్టం చేసింది..యూజీసీ చట్టానికి విరుద్ధంగా పలు సంస్థలు డిగ్రీలు అందిస్తున్నాయని తమ దృష్టికి వచ్చినట్లు వెల్లడించింది.. ఇలాంటి విశ్వవిద్యాలయాలు జారీ చేసిన డిగ్రీలకు గుర్తింపు ఉండబోదని,,ఉన్నత విద్య, ఉద్యోగాలకు అవి పనికిరావని UGC కార్యదర్శి మనీశ్ జోషి తెలిపారు..
ఢిల్లీ:- ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్…దర్యాగంజ్ లోని కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్…యూనైటెడ్ నేషన్స్ విశ్వవిద్యాలయం…వృత్తి విశ్వవిద్యాలయ…ఏడీఆర్-సెంట్రిక్ జురిడికల్ యూనివర్సిటీ…ఇండియన్ ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్…విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ…స్పిరిట్యుయల్ యూనివర్సిటీ.
ఉత్తరప్రదేశ్:-గాంధీ హిందీ విద్యాపీఠం…నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి…నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ (ఓపెన్ యూనివర్సిటీ)…భారతీయ శిక్షా పరిషత్.
ఆంధ్రప్రదేశ్:-క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ…బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా.
పశ్చిమ బెంగాల్:- ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్…ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్.
కర్ణాటక:- బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ…కేరళ:- సెయింట్ జాన్స్ యూనివర్సిటీ….మహారాష్ట్ర:- రాజా అరబిక్ యూనివర్సిటీ…పుదుచ్చేరి:- శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ యూనీవర్సీలు వున్నాయని పేర్కొంది.