కైలాస మందిరం, ఏకశిల గుహ దేవాలయం, అధ్బుతమైన కళా,శిల్ప సంపద
500 సంవత్సరాలు,7 వేల మంది కార్మికులు.
అమరావతి: మన దేశంలో వున్న అధ్బుతమైన కళా,శిల్ప సంపదను తిలకించేందుకు ఒక జీవిత కాలం సరిపోదు..అనేందుకు…ఎల్లోరా గుహలు ఒక సజీవం ఉదహరణ.. శిల్పకళను నభూతో నభవిష్యత్ గా భారతదేశ శిల్పులు రాతిని మలిచిన తీరు ఆచంద్రకర్కంనిలిచిపోతుంది.. ప్రపంచం నాగరకతను గురించి తెలుసుకోకముందే,,భారతీయ విశ్వకర్మలు అధ్భుతమైన శిల్ప సౌందర్యంను అవిష్కరించారు..నేటికి పాశ్చత్య దేశాలు టెక్నాలాజీని ఉపయోగించి,, భారతదేశంలోని కొన్ని ఆలయాలు,,కట్టాడాల నైపుణ్యంను,,వాటి రహస్యలను చేధించలేక పోయారు..పూర్తి వీడియో..