హిజ్ర పండునాయక్ మా జోలికి వస్తే ఉరుకునే లేదు,ఇది నెల్లూరు
హిజ్రలకు ఎవరు న్యాయం చేయలేదు..
నెల్లూరు: కాకినాడకు చెందిన పండునాయక్ అనే హిజ్ర,,తమపై దౌర్జన్యాలకు పాల్పపడుతున్నడని,వెంటనే పండునాయక్ పద్దతులు మర్చుకోవాలంటూ నెల్లూరుజిల్లా ట్రాన్స్ జండర్స్ కమ్యూటీకి వైస్ ప్రెడెంట్ వైష్ణవీ అన్నారు.మంగళవారం ట్రాన్స్ జండర్స్ మీడియాతో మాట్లాడుతూ హాసినీ నాయక్ వల్లే ప్రశాంతంగా బ్రతుకుతున్నమని,,ఇప్పుడు పండునాయక్ వచ్చి,ప్రశాంతగా వుండే తమ మధ్య చిచ్చురేపేందుకు ప్రయత్నిస్తున్నడని చెప్పారు.