శ్రీకాళహస్తీ: భోళాశంకరుడిని దర్శించుకునేందుకు బ్రెజిల్ కు చెందిన భక్తులు సోమవారం శ్రీకాళహస్తీకు చేరుకున్నారు.దాదాపు 22 మంది భక్తులు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజల్లో పాల్గొన్నారు.పూజారులు ఉచ్చరించిన మంత్రులు చదువుతు భక్తి,శ్రద్దలను దోష పూజలు నిర్వహించారు.