తిరుచ్చిపై శ్రీ భూ సమేత శ్రీ మలయప్ప కటాక్షం..
తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఉదయం బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.