హోటల్ మురళీకృష్ణ,మిగిలిపోయిన మాసంను ఫ్రీజర్ లో పెట్టి కస్టమర్స్ కు సప్లయ్ చేస్తున్నాడా?
నెల్లూరు: హోటల్ మురళీకృష్ణ,మిగిలిపోయిన మాసంను ఫ్రీజర్ లో పెట్టి కస్టమర్స్ కు సప్లయ్ చేస్తున్నాడా? అంటే అవును అనే సమాధానం వస్తొంది..నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ శనివారం మాద్రాసు బస్టాండ్ వద్ద వున్న హోటల్ మురళీకృష్ణాలో ఆకస్మిక తనిఖీలు చేశాడు..తనిఖీలు చేసినప్పడు భారీ మొత్తం మటన్,,చికెన్,ఫిఫ్ నిల్వలను గుర్తించారు..ఇలా ఎందుకు నిల్వ వుంచారు అని ప్రశ్నించినందుకు,,అక్కడి మేనేజర్ దురసుగా సమాధానం చెప్పడంతో పాటు మాకు ముందుగా సమాచారం ఇవ్వకుండా ఎలా వస్తారంటూ వాగ్వివాదంకు దిగారు..తనిఖీల అనంతరం అదికారి మీడియాతో మాట్లాడారు..అయితే హోటల్ మురళీకృష్ణాపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా,,రాజకీయ నాయకులు ఈ రాత్రికే రంగ ప్రవేశం చేస్తారు అనడంల ఎలాంటి సందేహం లేదు..హోటల్ కేవలం జరిమానంతో కథ ముగిసిపోతుంది..వినియోగదారులకు ఏం జరిగిన నాయకులకు,,హోటల్ యాజమానులకు పెద్దగా పట్టింపు వుండుదు కదా??