AMARAVATHIDISTRICTS

రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషనర్ సమావేశం

నెల్లూరు:  ఎలక్షన్ కమిషన్ House to House  సర్వే చేసినప్పటి నుంచి నోటిఫికేషన్ షెడ్యూల్ వరకు రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించవలసినదిగా ఆదేశించింది..ఎలక్షన్ కమిషన్ అదేశాలతో నగర పాలక సంస్థ పరిధిలో 2024వ సంవత్సరానికి సంబంధించిన ఓటర్ల లిస్ట్ ల రేషనలైజేషన్ వంటి అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషనర్ వికాస్ సమావేశాన్ని నిర్వహించారు..కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు దేవీ కుమారి, నిర్మలానంద బాబా, శ్రీనివాసులు, ధనుంజయ రెడ్డి, దశయ్య పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *