జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
అమరావతి: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ ఖారారైంది..జులై 20వ తేది నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. నూతన పార్లమెంట్ భవనంను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 28వ తేది ప్రారంభించాక తొలిసారి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.. జులై 20 నుంచి ఆగస్టు 11 వరకు ఈ వర్షాకాల సమావేశాలు జరుగుతాయి..ఈ విషయాలను పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ ద్వారా తెలియా చేశారు..