అయోధ్యలో రామ్లల్లాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన షిండే,ఫడ్నవీస్
అమరావతి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే,,ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లు అయోధ్యలో నిర్మాణం పూర్తి చేసుకోనున్న రామ మందిరాన్ని అదివారం సందర్శించారు..రామ్లల్లాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు..తొలుత షిండే,,ఫడ్నవీస్ లు శివసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులతో కలిసి ర్యాలీగా అయోధ్య రామజన్మభూమి ఆలయానికి చేరుకున్నారు..అక్కడ జరుగుతున్న రామాలయ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం రామ్లల్లాకు ప్రత్యేక పూజలు చేశారు..ఈ సందర్బంలో షిండే మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అయోధ్యలో భవ్యమైన రామమందిరం నిర్మించాలన్న శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే స్వప్నం నెరవేరుతోందని చెప్పారు.. హెలికాఫ్టర్ నుంచి ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్న వీడియోను ఫడ్నవీస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు..
राम को मानने वाले ही देश पर राज करेंगे। जो राम जी की बात करेंगे वो ही देश पे राज करेंगे।
प्रभु श्री राम जी के इस भव्य मंदिर के निर्माण के लिए मा. प्रधानमंत्री नरेंद्र मोदी जी का और मा. मुख्यमंत्री @myogiadityanath जी का बहुत बहुत आभार व्यक्त करता हूँ!
और आज अयोध्या नगरी में इतना… pic.twitter.com/E7S8ApZbRB— Devendra Fadnavis (@Dev_Fadnavis) April 9, 2023