ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ కాన్పుల సంఖ్యను పెంచాలి-జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్
నెల్లూరు: ప్రభుత్వాసుపత్రుల్లో అందిస్తున్న వైద్యసేవల పట్ల గర్భిణులకు అవగాహన కల్పించి, సాధారణ కాన్పుల సంఖ్యను పెంచాలని జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ వైద్యాధికారులు, సీడీపీవోలను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని
Read More