15,552 మంది లబ్ధిదారులకు టిడ్కో గృహాలు-మంత్రి అదిమూలపు
నెల్లూరు: నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 6 ప్రాంతాలలో 15,552 మంది లబ్ధిదారులకు సుమారుగా 15లక్షలు విలువ చేసే సొంత ఆస్థిని ముఖ్యమంత్రి .వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, మహిళల పేరిట ఉచిత రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం పేదల పట్ల మా ప్రభుత్వంనికి వున్న చిత్త శుద్ది అని మున్సిపల్ శాఖామంత్రి ఆదిమూలపు.సురేష్ అన్నారు..బుధవారం నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో గృహప్రవేశాలు జరిగిన సందర్బంలో అయన మాట్లాడారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి,,ఆదాల ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.