తిరుపతి జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన లక్ష్మీ షా IAS
తిరుపతి: తిరుపతి జిల్లా నూతన కలెక్టర్ గా లక్ష్మీషా IAS బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు..గతంలో గృహ నిర్మాణ శాఖ MDగా బాద్యతలు నిర్వహిస్తున్న లక్ష్మీషా IASను రాష్ట్ర ప్రభ్వుతం తిరుపతి జిల్లా కలెక్టర్ గా బదిలీ చేసింది..తిరుపతి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న K.వెంకటరమణరెడ్డిని గృహ నిర్మాణ శాఖ MDగా బదలీ చేసింది.