నెల్లూరుజిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సభ్యుడిగా మేరిగ.మురళి ఎన్నిక
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా స్థానిక సంస్థల సభ్యులుగా మేరిగ మురళీధర్ ఎన్నికైనట్లు ప్రకటిస్తూ సోమవారం సాయంత్రం ధ్రువీకరణ పత్రాన్ని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, సంయుక్త కలెక్టర్ రోణంకి.కూర్మనాద్ తన చాంబర్లో అయనకు అందజేశారు.