AMARAVATHISPORTS

బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో చరిత్రను లిఖించిన భారత్ జట్టు

అమరావతి: ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టీ జట్టు చరిత్రను లిఖించింది..ఆదివారం జకార్తాలో జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్ మ్యాచ్ లో ఆరోన్ చియా – సో వుయ్ యిక్ (మలేసియా) జట్టును ఓడించి విజేతగా నిలిచింది..హోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో 21-17, 21-18 తేడాతో విజయం సాధించింది..ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన తొలి భారత జట్టుగా రికార్డు నెలకొల్పింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *