నెల్లూరు: జిల్లాలో భారీ ఎత్తున భూముల కుంభకోణానికి తెరలెచిందని,,రెవెన్యూ అధికారులు చట్ట బద్దంగా పనిచేయకపోతే,,ఉద్యోగాలు ఉడిపోతాయంటూ టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి.చంద్రమోహన్ రెడ్డి అధికారులను హెచ్చరించారు.గురువారం టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు.