ఎం.పీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అబద్దాలు చెప్పడం మంచి పద్దతి కాదు-శ్రీధర్ రెడ్డి
నేను చెప్పింది ముమ్మటికి నిజం…
నెల్లూరు: పార్లమెంట్ సభ్యుడిగా వున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి టోల్ ప్లాజ్ నిర్మాణంను అపివేయడం జరిగిందని మీడియా సమావేశం పెట్టి మరి అబద్దాలు చెప్పడం అంటే,,ప్రజలను మోసం చేయడమే అంటూ నెల్లూరు రూరల్ ఎమ్మేల్యే కోటంరెడ్డి.శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు.శనివారం హైవే వద్ద టోల్ ప్లాజా నిర్మాణం కోసం జరుగుతున్న పనుల వద్ద అయన మీడియాతో మాట్లాడారు.