సోమవారం రెడ్ వార్నింగ్-జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు శెలవు- కలెక్టర్ హరినారాయణన్
జిల్లాపై ”మిచౌంగ్” తుఫాను ప్రభావం..
నెల్లూరు: జిల్లాపై ”మిచౌంగ్” తుఫాను ప్రభావం ఎక్కువగా వుండే అవకాశం వున్నందున,,సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు శెలవు ప్రకటించడం జరిగిందని కలెక్టర్ యం.హరినారాయణన్ చెప్పారు..శనివారం నిర్వహించిన మీడియా సమావేశం అయన మాట్లాడుతూ సోమవారం నుంచి భారీ వర్షాలు,,తీవ్రమైన గాలులు వీచే అవకాశం వుందన్నారు.ప్రజలు అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.