AMARAVATHI

“గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది’’-పవన్ కళ్యాణ్

అమరావతి: “గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది’’ కార్టూన్ ను X లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోస్టు చేశారు. రాష్ట్రంలో దారుణంగా ఉన్న రోడ్లపై జనసేన-తెలుగుదేశం పార్టీలు కలిసి ‘గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది’ పేరుతో 18, 19వ తేదీల్లో నిరసనలు చేపట్టాలని పిలుపునిస్తూ ఓ కార్టూన్ ను పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు..ఈ ఫోటోలో బస్సు, ఇతర వాహనదారులు గుంతల్లో పడి పైకి ఎగురుతున్నట్లుగా వ్యంగ్యంగా ఉంది.. జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలారా గుంతల రోడ్లతో ఎన్నాళ్లు మనకు ఈ కష్టాలు అంటూ ప్రశ్నస్తూ పోస్ట్ చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *