AMARAVATHIPOLITICS

పార్లమెంట్,అసెంబ్లీ స్థానాలకు అభ్యర్దుల ఎంపిక పూర్తి-టీడీపీ

అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షడు చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థుల 4వ జాబితాను శుక్రవారం విడుదల చేశారు.. ఈ జాబితాలో పెండింగ్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులతోపాటు పలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసిన అభ్యర్థుల వివరాలను విడుదల చేశారు..పొత్తులో భాగంగా టీడీపీకి 144 అసెంబ్లీ,, 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి నాలుగు దశల్లో పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించడంమైయింది..
అసెంబ్లీ అభ్యర్థులు:-1.చీపురుపల్లి–కళా వెంకట్రావు,, 2.భీమిలి–గంటా శ్రీనివాసరావు,,3.పాడేరు–వెంకట రమేశ్ నాయుడు,, 4.దర్శి–గొట్టిపాటి లక్ష్మి,,5.రాజంపేట–సుగవాసి సుబ్రహ్మణ్యం,,6.ఆలూరు–వీరభద్రగౌడ్,,7. గుంతకల్లు–గుమ్మనూరు జయరామ్,,8.అనంతపురం అర్బన్–దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్,,9.కదిరి–కందికుంట వెంకటప్రసాద్ లు…
పార్లమెంట్ అభ్యర్థులు:-1.విజయనగరం–కలిశెట్టి అప్పలనాయుడు,,2.ఒంగోలు–మాగుంట శ్రీనివాసులరెడ్డి,, 3.కడప–భూపేశ్ రెడ్డి,,4.అనంతపురం–అంబికా లక్ష్మీనారాయణలు పోటీలో దిగనున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *