AMARAVATHIPOLITICS

సెప్టెంబరులో 5 రోజుల పాటు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు-ప్రహ్లద్ జోషి

అమరావతి: కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర పార్లమెంట్ వ్యవహరాలు,ఇంధన,బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి తెలిపారు..ఈ సమావేశాల్లో 5 సిట్టింగ్స్ ఉంటాయని,,అమృత కాలంలో సత్ఫలితాలిచ్చే చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు..పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సెప్టెంబరు 18 నుంచి 22 వరకు జరుగుతాయని తెలిపారు..17వ లోక్ సభలో 13వ సెషన్స్,, రాజ్య సభ 261వ సెషన్స్ జరుగుతాయని పేర్కొన్నారు.. ఈ సమావేశాలు నూతన పార్లమెంటు భవనంలో నిర్వహిస్తారా? అనే అంశంపై స్పష్టత లేదు..ఈ సమావేశాలను ఎందుకు నిర్వహిస్తున్నదీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించలేదు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *