13 ఎం.పీ,11 ఎమ్మేల్యే స్థానాలను ప్రకటించిన టీడీపీ
సర్వేపల్లికి సోమిరెడ్డి ఖరారు..
అమరావతి: రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక ఎజెండాగా ఎన్డీయేలో చేరడం జరిగిందని,,పార్లమెంటులో బలమైన గొంతుని వినిపిస్తూ, రాష్ట్రం కోసం పోరాడగల నాయకులనే టీడీపీ అభ్యర్థులుగా నిలబెడుతున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు..శుక్రవారం పార్లమెంటుకు పోటీ చేసే 13 మంది ఎంపీ అభ్యర్థులన,,అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే 11 మంది అభ్యర్థులను ప్రజాభిప్రాయం మేరకు ఎంపిక చేసి ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.