బయటపడుతున్న వందల కోట్ల రూపాయల కట్టలు-కాంగ్రెస్ ఎం.పీకి లింకులు
అమరావతిం గత బుధవారం ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని డిస్టిలరీ గ్రూప్, దాని అనుబంధ సంస్థలపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దాడులు నిర్వహించడంతో నగదు గుట్టలు వెలుగులోకి వచ్చాయి..ఇప్పటిదాకా రూ.225 కోట్లకు పైగా డబ్బు పట్టుబడిందని, ఇంకా లెక్కింపులు కొనసాగుతున్నాయని తేలింది.. జార్ఖండ్ కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహుకు ఈ కేసుతో ముడిపడి ఉండటంతో..ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది..శనివారం నాడు కూడా దాదాపు 20 గోతాల్లో వున్న డబ్బు బయటపడింది..ఐటీ అధికారులు బయటపడిన డబ్బును SBI bankలో మిషీన్లు పెట్టి లెక్కిస్తున్నారు..
இது ஒரு வங்கியுடைய பணப் பெட்டகம் என்று நீங்கள் நினைத்தால், அது தவறு.
இது காங்கிரஸ் நாடாளுமன்ற உறுப்பினரான தீரஜ் சாகு என்பவர், ஊழல் செய்து முறைகேடாக குவித்துள்ள ₹300 கோடி பண மூட்டை. வருமான வரித்துறை சோதனையில் கண்டுபிடிக்கப்பட்டுள்ளது.
இந்தி கூட்டணியில் உள்ள அத்தனை கட்சிகளும்,… pic.twitter.com/lojmzs406Z
— K.Annamalai (@annamalai_k) December 8, 2023