వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి GGHకు R.O వాటర్ ప్లాంట్స్ ఇవ్వడం అభనందనీయం-కలెక్టర్
నెల్లూరు: రోగులకు ఆహారం కంటే ముఖ్యం మంచినీరు అవసరం అని,,ఆసుపత్రిల్లో పరిస్థితులను దృష్టిలో వుంచుకుని ఎం.పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి GGHకు R.O వాటర్ ప్లాంట్స్ ఇవ్వడం అభనందనీయమని జిల్లా కలెక్టర్ హరినారాయన్ అన్నారు.శనివారం ప్రభుత్వం ఆసుపత్రిల్లో వాటర్ ప్లాంట్స్ ను ప్రారంభించిన సందర్బంలో అయన మాట్లాడారు.