AMARAVATHI

AMARAVATHIINTERNATIONAL

అమెరికాలో మరోసారి కాల్పులు- ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకుడు మృతి

అమరావతి: అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు మరణించాడు..ఏలూరు అశోక్ నగర్ కు చెందిన వీరా సాయేశ్ (24) అమెరికాకు 2021

Read More
AMARAVATHI

రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం-వాతావరణ శాఖ

అమరావతి: వేసవి కాలంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నప్పటికి రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది..మధ్య మహారాష్ట్ర నుంచి

Read More
AMARAVATHINATIONAL

జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు సైనికులు దుర్మరణం

అమరావతి: జమ్మూ కాశ్మీర్లో గురువారం ఉదయం జరిగిన ఉగ్ర దాడిలో ఐదుగురు సైనికులు అమరులయ్యారు.. రాజౌరీలోని భింబేర్ గలీ-పూంచ్ సెక్టార్ మధ్య ఈ దుర్ఘటన చోటు చేసుకుంది..ఈ

Read More
AMARAVATHINATIONAL

లండన్ కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నఅమృత్‌పాల్‌ సింగ్‌ భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు

అమరావతి: ‘వారిస్‌ పంజాబ్‌ దే’ నేత,,ఖలిస్థానీ నాయకుడు అని చెప్పుకునే అమృత్‌పాల్‌ సింగ్‌, భార్య కిరణ్‌దీప్‌ కౌర్‌ లండన్ కు వెళ్లేందుకు ప్రయత్నించగా విమానాశ్రయంలో ను పంజాబ్

Read More
AMARAVATHIDISTRICTS

పారిశుద్ద్యం నిర్వహణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన-కమిషనర్ వికాస్ మర్మత్

నెల్లూరు: నగర వ్యాప్తంగా పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి స్వచ్ఛ నెల్లూరు సాకారానికి కృషి చేయాలని అధికారులు, సచివాలయ కార్యదర్శులను నగర పాలక సంస్థ కమిషనర్

Read More
AMARAVATHINATIONAL

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి చుక్కెదురు

అమరావతి: కాంగ్రెస్ నేత,యువరాజు రాహుల్ గాంధీకి గుజరాత్‌లోని సూరత్ కోర్టులో చుక్కెదురు అయ్యింది..పరువు నష్టం కేసులో తనకు రెండేళ్లు జైలుశిక్ష విధించడం సరికాదంటూ రాహుల్‌ గాంధీ దాఖలు

Read More
AMARAVATHINATIONAL

ప్రపంచానికి భారతదేశం శాంతి సందేశం బుద్ధుడి ద్వారా అదించింది-ప్రధాని మోదీ

అమరావతి: ప్రపంచానికి భారతదేశం యుద్ధసందేశం అందించలేదని,,శాంతి సందేశం బుద్ధుడి ద్వారా అదించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు..గురువారం ఢిల్లీలోని తొలి ప్రపంచ బౌద్ధ సదస్సులో ప్రధాని

Read More
AMARAVATHIPOLITICS

ఉత్తరాంధ్రకు వెళ్లిన సీ.ఎం మళ్లీ ఆవు కథ చెప్పాడు-అచ్చెనాయుడు

నెల్లూరు: గత నాలుగు సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర గురించి పట్టించుకొని సీ.ఎం జగన్,,ఎన్నికల సమయంలో దగ్గర పడుతుండడంతో, అభివృద్ది అనే ఆవు కథ ప్రజలకు విన్పిస్తున్నండంటూ టీడీపీ రాష్ట్ర

Read More
AMARAVATHIPOLITICS

సెప్టెంబర్ నుంచి పరిపాలనా రాజధానిగా విశాఖ-కాపురం కూడా ఇక్కడే-జగన్

అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే తన లక్ష్యమని,,మూల పేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ కు రూ.4362 కోట్లు, బుడగట్లపాలేం ఫిషింగ్ హార్బర్ కు రూ.366 కోట్లు,

Read More
AMARAVATHI

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌

అమరావతి: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించింది..చైనాను జనాభాను దాటి భారత్‌లో  ప్రస్తుతం 29 లక్షల మంది ప్రజలు అధికంగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి గణాంకాలు

Read More