POLITICS

POLITICS

సుప్రీంకోర్టులో సీఎం షిండే ప్రభుత్వంకు ఊరట

అమరావతి: మహారాష్ట్రలో శివసేన సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.. చీఫ్‌ విప్‌ నియామకంపై అప్పటి మహారాష్ట్ర గవర్నర్‌,, స్పీకర్‌ల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపడుతూ,ఉద్దవ్‌థాక్రే విశ్వాస పరీక్షను

Read More
AMARAVATHIPOLITICS

కర్ణాటకలో రేపు ఉదయం ప్రారంభం కానున్ను ఓటర్ల తీర్పు

అమరావతి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సర్వసిద్దమైంది..బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.. కర్ణాటక అసెంబ్లీలోని 224 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌

Read More
AMARAVATHIPOLITICS

చెట్లుపైన కోటి రూపాయల నోట్ల కట్టలు

అమరావతి: కర్ణాటకలో మే 10వ తేదిన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారంతో తలమునకలై ఉన్నాయి..ఓటర్లను ఆకట్టుకోవటానికి పార్టీలు హామీలతో పాటు కాసులు కరుపించేందుకు

Read More
AMARAVATHIPOLITICS

చర్చిల నుంచి ఒక్కో ఇటుక తీసుకెళ్లి భారీ నిరసన-శ్రీధర్ రెడ్డి

నెల్లూరు: క్రిస్టియన్ సోదరుల కోసం క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని,, కమ్యూనిటీ హాల్ కోసం నాలుగేళ్లలో 3 సార్లు సీఎం జగన్

Read More
AMARAVATHIPOLITICS

3 గ్యాస్‌ సిలిండర్లు, రోజు అర లీటరు నందిని పాలు,5 కిలోల గోధుమలు-బీజెపీ మ్యానిఫెస్టో

బీజెపీకీ పెరుగుతున్న మద్దతు… అమరావతి: మే 10వ తేదిన జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ  16 హామీలతో కూడిన ఎన్నికల మ్యానిఫెస్టోను

Read More
AMARAVATHIPOLITICS

ఉత్తరాంధ్రకు వెళ్లిన సీ.ఎం మళ్లీ ఆవు కథ చెప్పాడు-అచ్చెనాయుడు

నెల్లూరు: గత నాలుగు సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర గురించి పట్టించుకొని సీ.ఎం జగన్,,ఎన్నికల సమయంలో దగ్గర పడుతుండడంతో, అభివృద్ది అనే ఆవు కథ ప్రజలకు విన్పిస్తున్నండంటూ టీడీపీ రాష్ట్ర

Read More
AMARAVATHIPOLITICS

సెప్టెంబర్ నుంచి పరిపాలనా రాజధానిగా విశాఖ-కాపురం కూడా ఇక్కడే-జగన్

అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే తన లక్ష్యమని,,మూల పేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ కు రూ.4362 కోట్లు, బుడగట్లపాలేం ఫిషింగ్ హార్బర్ కు రూ.366 కోట్లు,

Read More
DISTRICTSPOLITICS

జగన్ ఒక క్యానర్స్ గడ్డ లాంటి వ్యక్తి,-చంద్రబాబు

నెల్లూరు: జగన్ ఒక క్యానర్స్ గడ్డ లాంటి వ్యక్తి అని,, వెంటనే ఆపరేషన్ చేసి గడ్డను తీసివేయకుంటే ప్రాణాలు పోయే ప్రమాదం వుంది అంటూ,అధికారం నుంచి జగన్

Read More
AMARAVATHIPOLITICS

బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి.కిరణ్ కుమార్ రెడ్డి

అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి,మాజీ ముఖ్యమంత్రి నల్లారి.కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు..కొద్ది కాలం క్రిందటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన, శుక్రవారం (ఏప్రిల్ 7న)

Read More
AMARAVATHIPOLITICS

బీజెపీకి మద్దతు ప్రకటించిన సినీ నటుడి కిచ్చా సుదీప్

అమరావతి: కర్ణాటక శాసన సభ ఎన్నికలు జరుగనున్న సమయంలో కన్నడ సినీ నటుడి కిచ్చా సుదీప్ కమలం పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని ప్రకటించారు.. కర్ణాటక ముఖ్యమంత్రి

Read More