115 మంది అభ్యర్థుల జాబితను ప్రకటించిన కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలబడే అభ్యర్దుల జాబితను BRS (భారతీయ రాష్ట్ర సమితి) అధ్యక్షడు,,ముఖ్యమంత్రి కల్వకుంట్ల.చంద్రశేఖర్ రావు సోమవారం..119 మంది సభ్యులు వున్న తెలంగాణ అసెంబ్లీకి తొలి జాబితాలో భాగంగా ఏకంగా 115 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు.. మెజారిటీ సిట్టింగ్ అభ్యర్థులను కొనసాగిస్తు,,కొన్ని స్థానాల్లో మాత్రం మార్పులు చేశారు.. కొన్ని స్థానాల్లో పార్టీకి ఇష్టం లేకపోయినా అభ్యర్థులను మార్చాల్సి వచ్చిందని అయన తెలిపారు..నర్సాపూర్, జనగాం, గోషామహల్, నాంపల్లి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను పెండింగ్ లో పెట్టారు..కేసీఆర్ ఈసారి రెండు చోట్ల నుంచి పోటీ చేయనుండడం విశేషం.. గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ ఈసారి పోటీలో నిలబడనున్నారు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో BRS తరపున పోటీచేయబోయే అభ్యర్థుల జాబితా:-