అమరావతి: కర్నూలు జాయింట్ కలెక్టర్ గా బుధవారం ఉదయం నారపురెడ్డి మౌర్య బాధ్యతలు స్వీకరించారు..ఈ సందర్బంలో అమె మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలు, రీ సర్వే పై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు..జాయింట్ కలెక్టర్ గా ప్రజలకు, అధికారులకు అందుబాటులో ఉంటానని తెలిపారు.