DISTRICTS

కర్నూలు జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన నారపురెడ్డి మౌర్య

అమరావతి: కర్నూలు జాయింట్ కలెక్టర్ గా బుధవారం ఉదయం నారపురెడ్డి మౌర్య బాధ్యతలు స్వీకరించారు..ఈ సందర్బంలో అమె మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలు, రీ సర్వే పై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు..జాయింట్ కలెక్టర్ గా ప్రజలకు, అధికారులకు అందుబాటులో ఉంటానని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *