శనివారం మధ్యహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్డ్ విడుదల
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్డ్ శనివారం మధ్యహ్నం 3 గంటలకు విడదల చేయనున్నట్లు ఎలక్షన్స్ కమీషన్ ఆఫ్ ఇండియా ప్రకటన విడదల చేసింది..తొలుత భావించినట్లు మార్చి 15వ తేదిన ఎన్నికల షెడ్యూల్డ్ విడుదల చేయాల్సి వుండగా,,కమీషన్ మెంబర్ల అయిన కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా చేశారు..ధింతో ఇద్దరు కొత్త కమీషనర్లను హైపవర్ కమిటీ ఎంపిక చేసింది..వారి నియమకాన్ని రాష్ట్రపతి అమోదించడంతో,,కొత్త కమీషనర్లతో సమావేశంమైన అనంతరం ప్రధాన ఎన్నికల కమీషనర్,ప్రకటన విడుదల చేశారు.