AMARAVATHINATIONAL

రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన సుధా మూర్తి

అమరావతి: రాజ్యసభ ఎంపీగా సుధా మూర్తి(73) గురువారం ప్రమాణం చేశారు.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది..రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ తన ఛాంబర్లో ఆమెతో ప్రమాణం చేయించారు.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. సుధా మూర్తి పిల్లల కోసం అనేక పుస్తకాలు రాశారు..కన్నడ, ఆంగ్ల సాహిత్యంలో ఆమె చేసిన అనేక రచనలకు  సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం,,పద్మశ్రీ (2006),, పద్మభూషణ్ (2023) అవార్డులను అందుకున్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *