AMARAVATHIPOLITICS

తొలి విడత అభ్యర్దుల జాబితను ప్రకటించి టీడీపీ-జనసేన

అమరావతి: రాష్టంలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది..ఇప్పటికే అధికార వైఎస్‌ఆర్‌సీపీ నియోజవర్గల్లో ఇన్ చార్జీలను ప్రకటిస్తు వస్తొంది..టీడీపీ,జనసేన మధ్య పొత్తులపై స్పష్టత రావడంతో శనివారం తెలుగుదేశం, జనసేన పార్టీలు తమ పార్టీ శాసనసభ అభ్యర్థులను ప్రకటించారు..

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు,,జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపై నుంచి తమ తమ పార్టీల అభ్యర్థుల పేర్లతో కూడిన తొలి జాబితాలను వెల్లడించారు..ఈ జాబితాలో టీడీపీ 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా జనసేన 5 మంది అభ్యర్దుల పేర్లను ప్రకటిచింది..25 అసెంబ్లీ స్థానాల్లో,,3 పార్లమెంట్‌ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది..

టీడీపీ తొలి జాబితాలోని అభ్యర్థుల వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది..5 అభ్యర్థులతో కూడిన జనసేన తొలి జాబితాలో నాదెండ్ల మనోహర్‌ (తెనాలి), కొణతాల రామకృష్ణ (అనకాపల్లి), బత్తుల బలరామకృష్ణ (రాజానగరం), లోకం మాధవి(నెల్లిమర్ల), పంతం నానాజీ(కాకినాడ రూరల్) ఉన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *