AMARAVATHI

టోల్ ప్లాజాల్లో ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ఛార్జీలు అమలు

అమరావతి: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) టోల్ చార్జీలు పెంచాలని నిర్ణయం తీసుకుంది.. పెరిగిన టోల్ చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి..ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టోల్ ఛార్జీలను సమీక్షిస్తారు..ఇందులో భాగంగానే ఈ సంవత్సరం 5 నుంచి 10 శాతం వరకు ఛార్జీలు పెంచుతున్నట్లు NHAI అధికారులు తెలిపారు..ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని జాతీయ రహదారులపై తిరిగే అన్ని రకాల వాహనాల (మోటర్ బైక్స్ మినహా) టారిఫ్ ధరలను 10 రూపాయల నుంచి 60 రూపాయల వరకు పెంచారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *