అధికారంలో వచ్చిన వెంటనే సీటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేస్తాం-నారాయణ
నెల్లూరు: 2014 నుంచి 19 మధ్య నెల్లూరు నగరంలో ప్రారంభించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు దాదాపు 85 శాతం పూర్తి అయ్యాయని,,త్వరలో జరగే ఎన్నికల్లో అధికారం చేపట్టిన వెంటనే మిగిలిన పనులు యుద్ద ప్రతిపాదిక పూర్తి చేస్తామని మాజీ మంత్రి పొంగూరు.నారాయణ చెప్పారు.మంగళవారం అయన నగరంలో పలు ప్రాంతాల్లో పర్యాటించారు.