వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పైన అయన కుటుంబానికి ఎలాంటి ప్రేమ,అభిమానం లేదు-ఆనం
నెల్లూరు: వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత అయన కుటుంబం,,YS పేరుతో ప్రజలకు ఎలాంటి సాయం చేసింది లేదని,,వీళ్లు రాజకీయం ఎదిగేందుకు మాత్రమే అయన పేరు వాడుకున్నరంటూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం.వెంకటరమణరెడ్డి తీవ్రంగ విమర్శించారు..అదివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు..