నెల్లూరు: ఐరన్ లెగ్ చంద్రబాబు నెల్లూరుజిల్లా పర్యాటన అంటూ కందుకూరులో అడుగుపెట్టాగానే,8 మంది నిండు ప్రాణాలు బలిగొన్నడని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి.గోవర్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో అయన చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.