సేద తీరుతున్న కాంగ్రెస్ యువరాజు
అమరావతి: భారత్ జోడో యాత్రను విజయవంతంగా పూర్తి చేసి,,ముగింపు సందర్బంగా జమ్ము,కాశ్మీర్ లో జెండాను ఎగురవేసి,,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే,,ఆర్టికల్ 370ను రద్దు చేస్తామని ఘనంగా ప్రకటించిన యువరాజు,,నేడు రీలాక్స్ అయ్యేందుకు గౌరీ మార్గ్ (గుల్మార్గ్) లో మంచుపై స్కీయింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. రెండు రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం కశ్మీర్ కు చేరుకున్న రాహుల్,,స్కీయింగ్ చేస్తూ చల్లటి వాతావరణాన్ని అన్ని రకాలుగా ఆస్వాదిస్తున్నారు..రాహుల్ గాంధీ మంచుపై స్కీయింగ్ చేస్తున్న వీడియోను ఫాతేనాయక్ పోస్టు చేశారు..ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో “యువరాజు మంచులో స్కీయింగ్” వైరల్ అవుతోంది.
As a reward, Rahul Ji treating himself to a perfect vacation in Gulmarg after successful #BharatJodoYatra.#RahulGandhi@RahulGandhi pic.twitter.com/DDHCDluwCC
— Farhat Naik (@Farhat_naik_) February 15, 2023