34 మందితో రెండవ జాబిత విడుదల చేసిన టీడీపీ
అమరావతి: తెలుగుదేశం పార్టీ రెండవ విడత అభ్యర్థుల జాబితాను గురువారం ప్రకటించింది..మొత్తం 34 మంది అభ్యర్థుతో కూడి జాబితాను విడుదల చేసింది..దింతో తొలి విడత 94 మంది కాగా రెండవ జాబితలో 34తో మొత్తం 128 మంది అభ్యర్దులు ఖరారు అయ్యారు..ఇక మిగిలింది కేవలం 16 నియోజక వర్గాలకు అభ్యర్దులను ప్రకటించాల్సి వుంది.
నియోజక వర్గాల వారీగా అభ్యర్దుల వివరాలు:-