దండుకోవడం సోమిరెడ్డి జన్మహక్కుగా మారింది-శేషయ్య
నెల్లూరు: 2014 ఎన్నిక సమయంలో పోటీ చేసేందుకు నా దగ్గర డబ్బులు లేవంటూ ఎక్కే గడప,,దిగే గడప అన్న సంగతి మర్చి పోయి ఇష్టం వచ్చినట్లు మంత్రి కాకాణి గురించి మట్లాడితే ప్రజలు చూస్తు ఉరుకోరని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మందల.వెంకటశేషయ్య అన్నారు.శనివారం వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు.