అమరావతిలో పర్యటించనున్న బీజెపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్
అమరావతి: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో బండి సంజయ్ ఈ నెల 21న అమరావతికి రానున్నారు..ఆయన సేవలను ఏపీలో కూడా వాడుకోవాలని బీజేపీ అధిష్టనం నిర్ణయించింది..రాష్ట్రంలో ఓటరు నమోదు ప్రక్రియను బండి సంజయ్ సమీక్షించనున్నారు..తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, ఒడిషా రాష్ట్రాల బాధ్యతలు అయనకు అప్పగించే అవకాశలు వున్నట్లు సమాచారం..బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తరువాత బండి సంజయ్ విజయవాడలో పర్యటించనున్నారు..సంజయ్ పర్యటనతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడేక్కనున్నాయి..జగన్ ప్రభుత్వంపై ఎలాంటి ఆస్త్రలు సంధిస్తారో వేచి చూడాలి..